భారతదేశం, డిసెంబర్ 18 -- బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వే... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- రాష్ట్రంలోని ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకున్న హౌసింగ్ బోర్డు. మరో శుభవార్తతో ముందుకొచ్చింది. ప్రత్యేకంగా ఎల్ఐజీ వర్గాల (లోయర్ ఇన్ కమ్ గ్రూప్) కోసం ఫ్లాట... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్ల... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్నిచోట్ల ఉదయం, రాత్రి సమయంలో మంచు కురుస్తోంది. ఉదయం సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందు... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TSCAB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా పలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో (DCCBs) కో-ఆపరేటివ్ ఇంటర్న్స... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణ సెట్ ఎగ్జామ్ - 2025 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త షెడ్యూల్... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- మరికొన్నిరోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. చాలా మంది కూడా రకరకాల ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు..! మరికొందరైతే నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ అధ్యాత్మిక ప్రాంతాలకు ... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- పంచాయతీ నిధులు సర్పంచ్ల హక్కు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్లకు నిధులివ్వకుంటే తాటతీస్తామని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఖానాప... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణ టెన్త్ విద్యార్థుల కోసం విద్యాశాఖ మరో నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి ఏడాది ఎంతో కొంత మంది విద్యార్థులు సెంటర్ల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన... Read More
భారతదేశం, డిసెంబర్ 17 -- హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఆదేశించారు. ఎల్ అండ్ టీ అధికారు... Read More